Category : పాలిటిక్స్
ఈవియంల స్ట్రాంగ్ రూములను తనిఖీలు చేసిన జిల్లా ఎన్నికల అధికారి.. సుమిత్ కుమార్ గాంధీ..
ఈవియంల స్ట్రాంగ్ రూములను తనిఖీలు చేసిన జిల్లా ఎన్నికల అధికారి.. సుమిత్ కుమార్ గాంధీ.. భీమవరం మే 17 :శుక్రవారం భీమవరం విష్ణు కాలేజీలో భద్రపరిచిన ఈవీఎంల స్ట్రాంగ్ రూములను జిల్లా ఎన్నికల అధికారి...
ఓటర్లకు వినూత్న రీతిలో ధన్యవాదాలు తెలిపిన దేవ వరప్రసాద్
ఓటర్లకు వినూత్న రీతిలో ధన్యవాదాలు తెలిపిన దేవ వరప్రసాద్ రాజోలు మే 17 : సాధారణంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికలు జరిగెవరకు ప్రచారం చేస్తారు.తరువాత ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆ...
తనకు ఓటు వేసిన ఓటరు మహాశయులకు కృతజ్ఞతలు
తనకు ఓటు వేసిన ఓటరు మహాశయులకు కృతజ్ఞతలు స్వతంత్ర అభ్యర్థి ఉంగరాల నారాయణ నాలాంటి సామాన్యులకు న్యాయం చేయాలని ఉద్దేశ్యంతో పోటీ వేశా. తాడేపల్లిగూడెం మే 16: (పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగుచెంతనకు ఓటు వేసిన...
ఉమ్మడి అభ్యర్థి దేవ వరప్రసాద్ ను కలిసిన నాయకులు
ఉమ్మడి అభ్యర్థి దేవ వరప్రసాద్ ను కలిసిన నాయకులు రాజోలు మే 15 : జనసేన,తెలుగుదేశం,బిజెపి పార్టీలు బరపలిచిన రాజోలు ఎమ్మెల్యే అభ్యర్థి దేవ వరప్రసాద్ ను పలువురు నాయకులు కలిశారు. మలికిపురం మండలం...
ఆచంట లో వైసీపీలోకి 80 మంది కాపు నాయకులు చేరిక
ఆచంట లో వైసీపీలోకి 80 మంది కాపు నాయకులు చేరిక ఆచంట మే 10 :ఆచంట మండలం ఆచంట గ్రామం (నటరాజ్ థియేటర్) కాపు సామాజిక వర్గం నుండి సుమారు 30 మంది జనసేన...
సంక్షేమ పథకాలు అందాలంటే వైకాపా అధికారంలోకి రావాలి – మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు
సంక్షేమ పథకాలు అందాలంటే వైకాపా అధికారంలోకి రావాలి – మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరా పెనుగొండ, మే 10 :ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి సంక్షేమ పాలనకు పట్టం కట్టాలని మాజీ మంత్రి వైఎస్ఆర్సిపి...
కూటమి తోనే అభివృద్ధి సాధ్యం.
కూటమి తోనే అభివృద్ధి సాధ్యంపెనుగొండ, మే10: రాష్ట్రంలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపి కూటమి అభ్యర్థులను గెలిపిస్తేనే రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తుందని అంటూ గురువారం పెనుగొండ మండలం, సిద్ధాంతంలో కూటమి నాయకులు...
కూటమి నాయకులు మేరీ మాత చర్చిలో ప్రార్థనలు
పెనుగొండ, మే 10 : కూటమి అభ్యర్థులు గెలవాలని ఆచంట నియోజకవర్గానికి చెందిన కూటమి నాయకులు గురువారం గౌరీపట్నం మేరీ మాత దేవాలయంలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. కూటమి అభ్యర్థులైన ఆచంట శాసనసభ...
మార్టేరు రెడ్డి సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో హోరెత్తిన వైసిపి ప్రచారం
మార్టేరు రెడ్డి సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో హోరెత్తిన వైసిపి ప్రచారం పెనుమంట్ర మే 10 : పెనుమంట్ర మండలం మార్టేరు లో రెడ్డి సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో వైసీపీ ఎన్నికల ప్రచారం భారీగా హోరెత్తింది....
భీమవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే నా ధ్యేయం….
భీమవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే నా ధ్యేయం…. నిత్యం ప్రజలకు అందుబాటులోనే ఉన్నాను… రాష్ట్ర ప్రభుత్వ విప్ ,ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ భీమవరం మే 10: భీమవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే ధ్యేయంగా పనిచేశానని,...