‘ప్రధాని’గా బాధ్యతలు స్వీకరించిన ‘మోదీ’ 9.30కోట్ల రైతులకు, రూ.20వేల కోట్ల ఆర్థిక సాయం విడుదలపై తొలి సంతకం న్యూ ఢిల్లీ : కేంద్రంలో మరోసారి ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం కొలువు దీరింది. ఈ మేరకు...
ఈనాడు సంస్థల వ్యవస్థాపకుడిగా మాత్రమే కాకుండా..తెలుగు మీడియా గమానాన్ని సమూలంగా మార్చేసిన దార్శనికుడిగా రామోజీరావుకు పేరుంది. రైతుబిడ్డగా పుట్టిన ఆయన తనకంటూ ఒక సామ్రాజ్యాన్నే స్థాపించుకున్నారు. తెలుగు మీడియాలో కొత్త చరిత్రను లిఖించారు. ప్రియా...
జమ్మూ-పూంచ్ జాతీయ రహదారి (144A)పై అఖ్నూర్లోని తుంగి మోర్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో నిండుగా ఉన్న బస్సు లోతైన గుంతలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 15 మంది...
Indian Railways: రైలు టికెట్ ప్రయాణానికి మాత్రమే కాదు.. ఈ ఉచిత సేవలు కూడా పొందవచ్చు. భారతీయ రైల్వేల ద్వారా ప్రతిరోజూ కోట్ల మంది ప్రయాణిస్తున్నారు. దేశంలో భారతీయ రైల్వే అతిపెద్ద రవాణా వ్యవస్థ....
భూవివాదాల పరిష్కారమంటూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పథకంలోని సర్వే తప్పుల తడకగా మారింది. అస్తవ్యస్థ భూ లెక్కలతో అన్నదాతలకు సమస్యలకు పరిష్కారం చూపకపోగా కొత్త...
వందేభారత్ రైళ్ల(Vande Bharat Trains)లో అందించే వాటర్ బాటిళ్ల పరిమాణాన్ని తగ్గించాలని భారతీయ రైల్వే శాఖ నిర్ణయించింది. ఇది దేశవ్యాప్తంగా నడిచే వందేభారత్ రైళ్లకు కూడా వర్తించనుంది. ఈ మేరకు ప్రయాణికులకు కేవలం 500...
మళ్లీ బర్డ్ఫ్లూ కలకలం.. అక్కడి నుంచి వస్తున్న పౌల్ట్రీ వాహనాలపై నిషేధం.. కేరళలో బర్డ్ఫ్లూ కేసులు కలకలం రేపుతున్నాయి. కేరళలోని ఆళ్లపులలో రెండు లక్షల కోళ్లు, బాతులను చంపి పూడ్చిపెట్టారు అక్కడి అధికారులు. కేరళలో...
Jobs In Indian Railways :ఇండియన్ రైల్వేస్ భారీగా ఉద్యోగాలను ప్రకటించింది., ఏకంగా 8 వేల ఉద్యోగాల ఖాళీలను బర్తీ చేయనున్నామని తెలిపింది. ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ పోస్టులకు సంబంధించి ఉద్యోగాలను భర్తీ చేయనున్నామని చెప్పింది....