Category : ఆంధ్రప్రదేశ్
Srisailam Temple: శ్రీశైలం దేవస్థానానికి అరుదైన రికార్డు.. లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం..
by SIVAYYA.M
శ్రీశైలక్షేత్ర ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, ప్రధానాలయ విస్తీర్ణం, ప్రధానాలయం చుట్టూ ఉన్న అరుదైన శిల్పప్రాకారం, క్షేత్రంలోని ప్రాచీన కట్టడాలు తదితర అంశాల ఆధారంగా శ్రీశైల ఆలయాన్ని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్సు జాబితాలో చేర్చినట్లుగా ఆ...
విద్యార్థులతో ఘాట్ రోడ్డు గుంతలోకి దూసుకెళ్ళిన స్కూల్ బస్సు.. ఇంతలోనే..!
by SIVAYYA.M
స్కూల్ బస్సుల ప్రమాదాలు గురించి నిత్యం చూస్తూనే ఉంటాం. ఎక్కడో చోట ఏదో ఒక స్కూల్ బస్సు ప్రతిరోజు ప్రమాదానికి గురవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కడప జిల్లాలోని జమ్మలమడుగు ప్రాంతంలో స్కూల్...
prakasam barrage: బోట్ల కోసం పాట్లు.. భారీ పడవలను కట్ చేసేందుకు నానా తంటాలు.. నేడు రంగంలోకి మరో టీమ్..
by SIVAYYA.M
ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్ల తొలగింపు ప్రక్రియ యుద్ధప్రాతిపాతినక కొనసాగుతోంది. అయితే ఈ ఆపరేషన్లో అడుకో సవాల్ ఎదురవుతోంది. దీంతో బోట్లు తొలగింపులో ఎక్స్పర్ట్స్ అయినా మరి కొంతమందిని రంగంలోకి దింపుతున్నారు. ఈ బోట్ల...
Guntur GGH: అంగట్లో ఆడ శిశువు.. రూ.1.90 లక్షలకు విక్రయించిన తండ్రి! పోలీసుల ఎంట్రీతో గుట్టు రట్టు
by SIVAYYA.M
ఆడశిశువును కన్న తల్లిదండ్రులే అంగట్లో పశువుల మాదిరి అమ్మేశారు. బరువనుకున్నారో.. ఇంటికి పట్టిన శని అనుకున్నారో.. తెలియదు గానీ పేగు పాశాన్ని తెంపుకుని వేరొకరికి విక్రయించి చేతులు దులుపుకున్నారు. ఈ సంఘటన గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో...
మాధవరం వరసిద్ధి వినాయక స్వామి ఆలయం వద్ద భారీ అన్న సమారాధన
మాధవరం వరసిద్ధి వినాయక స్వామి ఆలయం వద్ద భారీ అన్న సమారాధన తాడేపల్లిగూడెం సెప్టెంబర్ 1పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం ఇష్టకామ్యాలను తీర్చే స్వామి వినాయకుడు అని వరసిద్ధి వినాయక స్వామి ఆలయ కమిటీ...
Prakasam Barrage: ఛాలెంజ్ గా మారిన బోట్ల తొలగింపు ప్రక్రియ.. ఇవాళ ప్లాన్-B రెడీ.. విశాఖ నుంచి డైవింగ్ టీమ్స్
by SIVAYYA.M
ప్రకాశం బ్యారేజ్ లో చిక్కుకున్న భారీ బోట్ల తొలగింపు సాధ్యపడలేదు. దాదాపు 5 గంటల పాటు ప్రయత్నించినా బోట్లు కదలక పోవడంతో మంగళవారం సాయంత్రం పనులు నిలిపేశారు. ప్రకాశం బ్యారేజీకి కొద్ది రోజుల క్రితం...
Andhra Pradesh: ప్రసిద్ధ గండి వీరాంజనేయస్వామికి విశేష మాలను బహుకరించిన భక్తుడు..
by SIVAYYA.M
ప్రముఖ పుణ్యక్షేత్రం రాయలసీమ జిల్లాల్లోనే అతిపెద్ద ఆంజనేయస్వామి దేవాలయం గండి వీరాంజనేయ స్వామికి ఓ భక్తుడు వెండి తమలపాకుల దండను బహుకరించారు. 54 తమలపాకులతో కూడిన సుమారు 540 గ్రాముల వెండితో ఈ దండను...
Vijayawada Floods: అలుపెరుగని యుద్ధం.. బెజవాడలో సాధారణ పరిస్థితులు..! సీఎం చంద్రబాబు నెక్ట్స్ ప్లాన్స్ ఏంటి…?
by SIVAYYA.M
యుద్దం జరిగింది.. అవును.. బెజవాడలో పదిరోజులపాటు వరదపై పెద్ద యుద్ధమే జరిగింది. వరద తగ్గేవరకూ ఉంటా… సాయం అందించే వెళ్తా అన్న సీఎం చంద్రబాబు… ఏడు పదుల వయస్సులోనూ యమా చురుగ్గా పనిచేశారు. కారు,...
తూర్పుగోదావరి జిల్లా రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం
దేవరపల్లి మండలంలో బోల్తాపడిన జీడిపిక్కల లారీ ప్రమాదంలో బోల్తాపడిన మినీ లారీ మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మినీలారీ రూపంలో మృత్యువు ఏడుగురిని బలిగొంది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఏలూరు జిల్లా టి.నరసాపురం...
గ్రంథాలయాలు విజ్ఞానానికి ఆలయాలు ఏపీ నిట్ రిజిస్ట్రార్ దినేష్ శంకర్ రెడ్డి
గ్రంథాలయాలు విజ్ఞానానికి ఆలయాలు *ఏపీ నిట్ రిజిస్ట్రార్ దినేష్ శంకర్ రెడ్డి తాడేపల్లిగూడెం. సెప్టెంబర్ 10 -గ్రంధాలయాలు విజ్ఞానానికి అలయాలు అని ఏపీ నిట్ రిజిస్ట్రార్ డాక్టర్ పి.దినేష్ శంకర్ రెడ్డి సూచించారు. సంస్థలోని...