Category : ఆంధ్రప్రదేశ్
ఐటీడీఏ పీవో కు వినతి పత్రం ఇచ్చిన ఆదివాసి జేఏసీ నాయకులు,
ఆదివాసీ ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించాలని,షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియామకాల చట్టం చేయాలని ఐటీడీఏ పీవో కు వినతి పత్రం ఇచ్చిన ఆదివాసి జేఏసీ నాయకులు, ఆల్లూరి జిల్లా, రంపచోడవరం, అక్టోబర్ 28. ఆదివాసీ...
తాడేపల్లిగూడెంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జన్మదిన వేడుకలు
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ప్రభాస్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ నీలపాల దినేష్ ఆధ్వర్యంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జన్మదిన వేడుకలు స్థానిక తాలూకా ఆఫీసు సెంటర్లో తాడేపల్లిగూడెం శాసనసభ్యులు శ్రీ బోలిశెట్టి శ్రీనివాస్ గారి...
పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలు పండగ వాతావరణంలో నిర్వహించాలి! జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
బీమవరం: అక్టోబర్ 13,2024. *అక్టోబర్ 14 నుండి 20 వరకు జిల్లాలో పండుగ వాతావరణంలో పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.* ఈనెల 14...
ఇసుక అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తహసిల్దార్ ఎం సోమేశ్వరరావు
పశ్చిమగోదావరి జిల్లా ఆచంట అక్టోబర్ 5: ఆచంట మండలంలోని గోదావరి తీర ప్రాంతాల నుంచి ఇసుక తవ్వకాలకు ఎటువంటి అనుమతులు లేవని.. ఎవరైనా ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆచంట తహసిల్దార్...
తృటిలో తప్పిన పెను ప్రమాదం
నరసాపురం నిడదవోలు ప్రధాన రహదారిలో *నెగ్గిపూడి పంచాయతీ పరిధిలోని స్మశాన వాటిక వద్ద ఉన్న పాత వంతెన రైలింగ్ లేకపోవడంతో వంతెన మార్జిన్ చివరి వరకు వెళ్లడంతో ఒరిగిన లారీ….* దగ్గరికి వచ్చే వరకు...
సీఎం చంద్రబాబు చేతుల మీదగా వెల్లమెల్లి సిద్ధాంతికి సత్కారం
ఏలూరు జిల్లా/ ఉంగుటూరు అక్టోబర్ 1 : ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం వెల్లమెల్లి గ్రామానికి చెందిన సిద్ధాంతి దండమూడి వెంకటేశ్వరరావు 2024 జరగబోయే ఎలక్షన్లలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వస్తారని 160...
వివేకానంద స్కూల్లో దసరా వేడుకలు
పశ్చిమగోదావరి జిల్లా అక్టోబర్ 1 – పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం పెనుమంట్ర పరిధిలోని మారుటేరులో గల వివేకానంద స్కూల్ నందు దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. అధర్మం మీద ధర్మం చేసిన యుద్దానికే...
సార్ కాస్తా మా బాధను అర్ధం చేసుకోండి’ – ఏపీలో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ జాప్యంతో విద్యార్థుల ఆందోళన
ఏపీ రాష్ట్రంలో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ తీవ్ర జాప్యమవుతోంది. ప్రవేశాల ప్రక్రియ మొదలుపెట్టి నెల దాటినా ఇప్పటికీ సీట్లు కేటాయించలేదు. ఫలితంగా ఆల్ ఇండియా కోటా సీట్లు కోల్పోతున్నామని అభ్యర్థులు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు....
AP Rains: మాయదారి వాన మళ్లీ వస్తోంది.. ఏపీలో వచ్చే 3 రోజులు మోస్తరు వర్షాలు.. తాజా వెదర్ రిపోర్ట్
by SIVAYYA.M
వర్షం తగ్గింది.. బురద పోతోంది.. ఏపీ వాసులు హమ్మయ్యా అనుకుంటుండగా వాతావరణ శాఖ మరోసారి హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలో ఇప్పటికే వర్షాలు దాదాపుగా తగ్గుముఖం పట్టాయి. ఆ వివరాలు ఇలా.. వర్షం తగ్గింది.....
Prakasam Barrage: రంగంలోకి దిగిన అబ్బులు టీమ్.. బోట్ల తొలగింపు ప్రక్రియ ఎంతవరకు వచ్చిందంటే..?
by SIVAYYA.M
ప్రకాశం బ్యారేజీ వద్ద పడవల తొలగింపు ప్రక్రియ వరుసగా మూడోరోజు ముమ్మరంగా కొనసాగుతోంది. బోట్లను చాలా దృఢంగా నిర్మించడం, మూడు బోట్లు ఒకదానితో ఒకటి చిక్కుకుపోవడం, ఆ మూడింటి బరువు కలిపితే దాదాపు 200...