Category : పశ్చిమగోదావరి జిల్లా
ఇసుక అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తహసిల్దార్ ఎం సోమేశ్వరరావు
పశ్చిమగోదావరి జిల్లా ఆచంట అక్టోబర్ 5: ఆచంట మండలంలోని గోదావరి తీర ప్రాంతాల నుంచి ఇసుక తవ్వకాలకు ఎటువంటి అనుమతులు లేవని.. ఎవరైనా ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆచంట తహసిల్దార్...
తృటిలో తప్పిన పెను ప్రమాదం
నరసాపురం నిడదవోలు ప్రధాన రహదారిలో *నెగ్గిపూడి పంచాయతీ పరిధిలోని స్మశాన వాటిక వద్ద ఉన్న పాత వంతెన రైలింగ్ లేకపోవడంతో వంతెన మార్జిన్ చివరి వరకు వెళ్లడంతో ఒరిగిన లారీ….* దగ్గరికి వచ్చే వరకు...
ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజుపై చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో దళితువాడలో తిరగనివ్వం
ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజుపై చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో దళితువాడలో తిరగనివ్వం మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు నన్నేటి పుష్పరాజ్ ఘాటువ్యాఖ్యలు పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం వెలగల వారి పాలెం తాళ్లచెరువు...
ఆచంట,జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
ప.గో.జిల్లా ఆచంట అక్టోబర్ 2 : పశ్చిమగోదావరి జిల్లా ఆచంట ప్రజా పరిషత్ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు గాంధీజీ భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని భారతదేశానికి స్వతంత్రం రావడానికి...
వివేకానంద స్కూల్లో దసరా వేడుకలు
పశ్చిమగోదావరి జిల్లా అక్టోబర్ 1 – పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం పెనుమంట్ర పరిధిలోని మారుటేరులో గల వివేకానంద స్కూల్ నందు దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. అధర్మం మీద ధర్మం చేసిన యుద్దానికే...
పారిశుధ్య కార్మికులను శాలువాలతో సత్కరించిన సర్పంచ్ కాసాని విజయలక్ష్మి
స్వచ్ఛ భారత్ కు పునాది పారిశుధ్య కార్మికులు పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం స్వచ్ఛ తా హి సేవ-2024 కార్యక్రమాలలో భాగంగా పెనుగొండ మండలం వడలి గ్రామపంచాయతీ వద్ద గ్రామపంచాయతీ సర్పంచ్ శ్రీమతి...
వల్లూరులో గోవింద నామాలు పటించిన జనసైనికులు.
పశ్చిమగోదావరి జిల్లా అక్టోబర్ 1 – ఆచంట నియోజకవర్గం వల్లూరు గ్రామం లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో గోవింద నామాలు పటించిన జనసేన నాయుకులు మరియు తెలుగుదేశం నాయుకులు, బీజేపీ నాయకులు. ఈ కార్యక్రమం...
ఆచంట మండలంలో స్మశానవాటికలపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలి!! మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు నన్నేటి పుష్ప రాజ్.
*స్మశాన వాటిక లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి* *కాలనీలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి* *మాలమహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు నన్నేటి పుష్ప రాజ్* పశ్చిమగోదావరి జిల్లా ఆచంట అక్టోబర్ 1- ఆచంట మండలానికి నూతనంగా...
ప్లకార్డులతో స్వచ్చతా హీ సేవ _ 2024 ర్యాలీ నిర్వహిస్తున్న సిబ్బంది ,విద్యార్థులు
పెనుగొండ మండలం వడలి గ్రామపంచాయతీ పరిధిలో *స్వచ్ఛతాహి సేవ-2024 కార్యక్రమాలలో* భాగంగా గ్రామపంచాయతీ సర్పంచ్ శ్రీమతి కాసాని విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయం నుండి ప్లాస్టిక్ నిషేధం, తడి చెత్త – పొడి...
ఆంగ్లో ఇండియన్ స్కూల్ విద్యార్థులు వరద సాయం 2,50,000 రూపాయలు
ఆంగ్లో ఇండియన్ స్కూల్ విద్యార్థులు వరద సాయం 2,50,000 రూపాయలు పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సెప్టెంబర్ 21- తాడేపల్లిగూడెం స్థానిక సుబ్బారావు పేట లో గల ఆంగ్లో ఇండియన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు...