Category : ఆచంట
ఆచంట,జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
ప.గో.జిల్లా ఆచంట అక్టోబర్ 2 : పశ్చిమగోదావరి జిల్లా ఆచంట ప్రజా పరిషత్ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు గాంధీజీ భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని భారతదేశానికి స్వతంత్రం రావడానికి...
వివేకానంద స్కూల్లో దసరా వేడుకలు
పశ్చిమగోదావరి జిల్లా అక్టోబర్ 1 – పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం పెనుమంట్ర పరిధిలోని మారుటేరులో గల వివేకానంద స్కూల్ నందు దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. అధర్మం మీద ధర్మం చేసిన యుద్దానికే...
పారిశుధ్య కార్మికులను శాలువాలతో సత్కరించిన సర్పంచ్ కాసాని విజయలక్ష్మి
స్వచ్ఛ భారత్ కు పునాది పారిశుధ్య కార్మికులు పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం స్వచ్ఛ తా హి సేవ-2024 కార్యక్రమాలలో భాగంగా పెనుగొండ మండలం వడలి గ్రామపంచాయతీ వద్ద గ్రామపంచాయతీ సర్పంచ్ శ్రీమతి...
వల్లూరులో గోవింద నామాలు పటించిన జనసైనికులు.
పశ్చిమగోదావరి జిల్లా అక్టోబర్ 1 – ఆచంట నియోజకవర్గం వల్లూరు గ్రామం లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో గోవింద నామాలు పటించిన జనసేన నాయుకులు మరియు తెలుగుదేశం నాయుకులు, బీజేపీ నాయకులు. ఈ కార్యక్రమం...
ఆచంట మండలంలో స్మశానవాటికలపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలి!! మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు నన్నేటి పుష్ప రాజ్.
*స్మశాన వాటిక లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి* *కాలనీలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి* *మాలమహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు నన్నేటి పుష్ప రాజ్* పశ్చిమగోదావరి జిల్లా ఆచంట అక్టోబర్ 1- ఆచంట మండలానికి నూతనంగా...
పెనుగొండ లోజనసేన నాలుగో విడత సభ్యత కార్యక్రమం
జనసేన నాలుగో విడత సభ్యత కార్యక్రమం పెనుగొండ జులై 17 : పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్త క్రియాశీలక సభ్యత్వ నమోదు చేసుకోవడం ద్వారా ఆపదలో భరోసాగా ఉపయోగపడుతుందని జనసేన పెనుగొండ మండలం...
జులై ఏడో తారీఖున ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం
జులై ఏడో తారీఖున ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం ఆచంట జులై 06 : ఎమ్మార్పీఎస్ ఉద్యమం జూలై 7వ తేదీకి 30 సంవత్సరాలు పూర్తి ఈ సందర్భంగా ఆచంట నియోజవర్గంలోని నాలుగు మండలా లో...
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసిన హైకోర్టుఅడ్వకేట్, ముద్రగడ పద్మనాభ రెడ్డి
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసిన హైకోర్టుఅడ్వకేట్, ముద్రగడ పద్మనాభ రెడ్డి పెనుగొండ జులై 06 : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి లోని తన క్యాంపు...
అద్వానంగా మారిన ప్రధాన రహదారులు.
అద్వానంగా మారిన ప్రధాన రహదారులు. పోడూరు జూన్ 22 : మండల పరిధిలో నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. అక్రమ మట్టి తోలకాల వల్ల రోడ్లపై గోతులు, మట్టి పేరుకుపోయిఉండడంతో...
ధాన్యం బకాయిలు తక్షణం. విడుదల చేయాలి – సిపిఎం మండల కార్యదర్శి పిల్లి ప్రసాద్
ధాన్యం బకాయిలు తక్షణం. విడుదల చేయాలి – సిపిఎం మండల కార్యదర్శి పిల్లి ప్రసాద్ పోడూరు జూన్ 20 : రైతులకు ధాన్యం బకాయిలు తక్షణం విడుదల చేయాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి...