Category : తూర్పుగోదావరి జిల్లా
పెరవలి మండలం మల్లేశ్వరం క్యాంప్ పంచాయతీ ఏరియాలో పెన్షన్లు పంపిణీ
రాష్ట్రవ్యాప్తంగా సోమవారం లబ్దిదారులకు పెంచిన పెన్షన్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. పెరవలి మండలం మల్లేశ్వరం క్యాంప్ పంచాయతీ ఏరియాలో ఉదయం 6 గంటలకు పెన్షన్లు పంపిణీ చేసిన ఎక్స్ ఎంపీపీ కోటిపల్లి మురళీకృష్ణ జనసేన...
ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతుని గౌరవించే ఉద్దేశంతో జేడీ లక్ష్మీనారాయణ తలపెట్టిన రైతు పూజోత్సవం కార్యక్రమం.
ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఆహారం పండించే రైతుని గౌరవించే ఉద్దేశంతో జేడీ లక్ష్మీనారాయణ గారు తలపెట్టిన రైతు పూజోత్సవం కార్యక్రమం రాష్ట్రంలో ఆయా గ్రామాలలో నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా జెడి ఫౌండేషన్ టీమ్...
బాధ్యతలు స్వీకరించిన శ్రీ కందుల దుర్గేశ్ కు శుభాకాంక్షలు తెలిపిన అర్జునుడుపాలెం సర్పంచ్ పోతుల గంగాధర రావు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మరియు సినిమాటోగ్రఫీ శాఖామాత్యులుగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ కందుల దుర్గేశ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన అర్జునుడుపాలెం సర్పంచ్ పోతుల గంగాధర రావు...
కందుల దుర్గేష్ ను కలిసి శుభాభినందనలు తెలియచేసిన నిడదవోలు నియోజకవర్గం జనసేన నాయకులు పోపొప్పు నాగేశ్వరరావు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి గా బాధ్యతలు చేపట్టిన రాష్ట్ర మంత్రి వర్యులు కందుల దుర్గేష్ వెలగపూడి సచివాలయంలో ఆయన ఛాంబర్ లో మర్యాద పూర్వకంగా కలిసి శుభాభినందనలు తెలియచేసిన...
కువైట్ లో అగ్నిప్రమాదానికి గురైన ఇద్దరు పెరవలి వాసులు కన్నీరు మున్నేరుతో ఆ రెండు గ్రామాలు
అగ్ని ప్రమాదం పొట్టన పెట్టుకుంది. తమకు మంచి భవిష్యత్తు ఇద్దామని పరాయి దేశానికి ఉపాధికి వెళ్లినవారు.. ఇక తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారన్న నిజాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపో తున్నారు. మరో 10 రోజుల్లో మాతృదేశం...
పెండ్యాల పంపింగ్ స్కీం నుండి 6620 ఎకరాలకు ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తున్నా కందుల దుర్గేష్
నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు మండలం విజ్జేశ్వరం గ్రామం నందలి పెండ్యాల పంపింగ్ స్కీం నుండి 6626 ఎకరాల ఆయకట్టుకు నీటిని విడుదల చేసిన నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు మరియు రాష్ట్ర మంత్రివర్యులు గౌ౹౹శ్రీ కందుల...
నిడదవోలు తొలి మంత్రిగా దుర్గేష్
నిడదవోలు తొలి మంత్రిగా దుర్గేష్ అభ్యర్థిగా జనసేన పార్టీ నుంచి పోటీ చేసి, విజయదుందుభి మోగించిన ఎమ్మెల్యే కందుల దుర్గేష్కు వెనువెంటనే మంత్రి పదవి వరించడంతో తొలి మంత్రిగా కందుల దుర్గేష్కు గుర్తింపు వచ్చిందని...
అన్నవరపాడులో ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఖాదర్ బాషా
ఉపాధి హామీ పనులను జిల్లా అధికారి ఖాదర్ బాషా మంగళవార్రం పిట్టలవేమవారం మల్లేశ్వరం అన్నవరప్పాడు కడింపడు పరిశీలించారు.ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పనులకు సంబంధించి ఏవిధమైన ఇబ్బందులు ఉన్నా ఆయనకు 7030620797 నంబర్...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణస్వీకారం చేస్తున్నందుకు అభినందనలు పరవాలే మండలం డ్వాక్రా vo
పెరవలి మండలం డ్వాక్రా VO”s అందురూ ఈరోజు నిడదవోలు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ ఇంఛార్జి శ్రీబూరుగుపల్లి శేషారావు గారిని కలిసి సార్వత్రిక ఎన్నికల్లో రాజమహేంద్రవరం పార్లమెంటు మరియు నిడదవోలు నియోజకవర్గం కూటమి...
నర్సాపురం బిజెపి ఎంపీ వర్మకు కేంద్ర మంత్రి పదవి వరించడంతో పెరవలి మండలంలో సంబరాలు
తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం బిజెపి పార్టీ అధ్యక్షుడు గంగాధర్ మాట్లాడుతూ మండలంలో బిజెపి, టీడీపీ, జనసేన శ్రేణులు సంబరాలు నిర్వహించుకున్నారు. మూడోసారి ప్రధానిగా మోడీ ప్రమాణస్వీకారం చేస్తూ ఉండడం పైన అభిమానులు సంబరాలు...