March 15, 2025
Artelugunews.in | Telugu News App
తాడేపల్లిగూడెంపెంటపాడు

ఎమ్మార్వో ను కలిసిన సిపిఐ నాయకులు

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

ఎమ్మార్వో ను కలిసిన సిపిఐ నాయకులు

పెంటపాడు :ఆగష్టు 7

పెంటపాడు మండలం నూతన తహసీల్దార్ ఏడిద శ్రీనివాస్ ను సిపిఐ నాయకులు కళింగ లక్ష్మణరావు,ఏపీ రైతు సంఘం నాయకులు బండారు శ్రీనివాసరావు, డప్పు కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు దిద్దే నాగేశ్వరరావు, యువజన నాయకులు నంబూరి చంద్రశేఖర్ లు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నిష్పక్షపాతంగా ప్రజలందరికీ సమాన ప్రాతిపదికను పనిచేయాలని కళింగ లక్ష్మణరావు కోరారు.ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాస్ మాట్లాడుతూ రాజకీయ వివక్ష లేకుండా ప్రజాసేవకే తనవంతు సహకారం అందిస్తానని, ప్రజలకు,విద్యార్థులకు,అధికారులకు అందుబాటులో ఉంటూ,సమస్యల తక్షణ పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.

Related posts

ఆంగ్లో ఇండియన్ స్కూల్ విద్యార్థులు వరద సాయం 2,50,000 రూపాయలు

AR TELUGU NEWS

తాడేపల్లిగూడెంలో డాక్టర్ అగర్వాల్స్ ఐ క్లినిక్ ప్రారంభోత్సవం

AR TELUGU NEWS

ఏలూరు కాలవ నీటిమట్టం తగ్గించండి -ఇరిగేషన్ ఎస్సీ ని కోరిన ఎమ్మెల్యే బొలిశెట్టి. 

AR TELUGU NEWS