March 13, 2025
Artelugunews.in | Telugu News App
తెలంగాణ

దేశంలో తగ్గనున్న బంగారం, మొబైల్స్ ఫోన్ ధరలు?

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

దేశంలో తగ్గనున్న బంగారం, మొబైల్స్ ఫోన్ ధరలు?

హైదరాబాద్: జులై 23
లోక్‌సభలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నిర్మల ప్రసంగించారు.

ఫోన్లు, ఛార్జర్లపై కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నామ న్నారు. మొబైల్ ఫోన్లు, ఛార్జర్లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 15 శాతానికి తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల ప్రకటించారు.

దీనివల్ల మొబైల్ ఫోన్ల ధరలు తగ్గనున్నాయి. అలాగే మెడిసిన్, వైద్య పరికరాలను కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహా యిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మల ప్రకటించారు.

మరో వైపు బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీ 6 శాతానికి తగ్గించారు. దీంతో బంగారం, వెండి ధరలు తగ్గే అవకాశముందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.

Related posts

ఓట్ల లెక్కింపు పెనుమంట్ర తో ప్రారంభం, ఆచంటతో ముగుంపు – ఆరో వి స్వామి నాయుడు.

AR TELUGU NEWS

పెంటపాడు మండలం రావిపాడులో ఉద్రిక్తత

AR TELUGU NEWS

రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు

AR TELUGU NEWS