March 11, 2025
Artelugunews.in | Telugu News App
తణుకుపశ్చిమగోదావరి జిల్లా

కష్టాల్లో స్పందించే లలితా సహృదయ ఫౌండేషన్ సేవలు హర్షణీయం

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

కష్టాల్లో స్పందించే లలితా సహృదయ ఫౌండేషన్ సేవలు హర్షణీయం

తణుకు జూన్ 21 :

పశ్చిమగోదావరి జిల్లా గోటేరు గ్రామంలో ఇటీవల యాక్సిడెంట్ ప్రమాదానికి గురైన వెంకటేష్
కాలు విరిగిన కారణంగా
అతనికి కుటుంబ పోషణ కష్టంగా ఉందని తొమ్మిది నెలలు నడవకూడదని చిన్న పిల్లలతో ఇబ్బంది పడుతున్నారని
అతనితో కలిసి పనిచేసే స్నేహితులు తెలియజేయడంతో తణుకు పట్టణానికి చెందిన లలితా సహృదయ ఫౌండేషన్
చైర్మన్ మనుబర్తి లలిత ఆధ్వర్యంలో 25 కేజీల బియ్యం బ్యాగ్,నిత్యవసర సరుకులు మరియు కూరగాయలు పండ్లు అందించినట్లు కార్యవర్గ సభ్యులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఝాన్సీ లారెన్స్, కృష్ణవేణి, చిన్ని తల్లి పాల్గొని సేవలు అందించారు.

Related posts

తెలుగుదేశం పార్టీ నాయకులు కోరసిక సత్యనారాయణ పరామర్శించిన ఎమ్మెల్యే బొలిశెట్టి

AR TELUGU NEWS

నేడు ప.గో.జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టనున్న సి.నాగరాణి.

AR TELUGU NEWS

రాష్ట్రానికి వచ్చే ప్రమాదాన్ని గుర్తించిన ప్రజలు: బొలిశెట్టి

AR TELUGU NEWS