March 12, 2025
Artelugunews.in | Telugu News App
ఆంధ్రప్రదేశ్

ప్రతిరోజూ సచివాలయానికి చంద్రబాబు

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

*ప్రతిరోజూ సచివాలయానికి చంద్రబాబు*

అమరావతి :

పాలనలో తన మార్క్ అడ్మినిస్ట్రేషన్ చూపించేలా సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.

ప్రతిరోజూ ఉ.10 నుంచి సా.6 గంటల వరకు సచివాలయం లోనే ఉండాలని ఆయన నిర్ణయించుకున్నారు.

మంత్రులు కూడా నిత్యం సెక్రటేరియట్ కు రావాలని ఆయన సూచించారు.

శాఖలపై పట్టు పెంచుకోవాలని, పాలనాపరంగా అవగాహన పెంచుకోవాలని దిశానిర్దేశం చేశారు.

అటు జిల్లాల్లో కొత్త మంత్రుల పర్యటన పూర్తయ్యాకే CM అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగే అవకాశం ఉంది.

Related posts

రిజర్వ్డ్ ఈవీఎం వెహికల్ పై గందరగోళ పరిస్థితి.. వాస్తవ పరిస్థితిని వివరించిన జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్

AR TELUGU NEWS

మేనేజ్మెంట్ మీట్లో ప్రధమం

AR TELUGU NEWS

నరసాపురం తహశీల్దార్ బెజవాడ సీతారత్నం

AR TELUGU NEWS