March 14, 2025
Artelugunews.in | Telugu News App
తూర్పుగోదావరి జిల్లా

నర్సాపురం బిజెపి ఎంపీ వర్మకు కేంద్ర మంత్రి పదవి వరించడంతో పెరవలి మండలంలో సంబరాలు

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం బిజెపి పార్టీ అధ్యక్షుడు గంగాధర్ మాట్లాడుతూ మండలంలో
బిజెపి, టీడీపీ, జనసేన శ్రేణులు సంబరాలు నిర్వహించుకున్నారు.
మూడోసారి ప్రధానిగా మోడీ ప్రమాణస్వీకారం చేస్తూ ఉండడం పైన అభిమానులు సంబరాలు నిర్వహించుకున్నట్లు తెలిపారు.
నరసాపురం ఎంపీ వర్మకు కేంద్ర మంత్రి పదవి దక్కడంపై ఆనందం వ్యక్తం చేశారు.

Related posts

బాధ్యతలు స్వీకరించిన శ్రీ కందుల దుర్గేశ్ కు శుభాకాంక్షలు తెలిపిన అర్జునుడుపాలెం సర్పంచ్ పోతుల గంగాధర రావు 

AR TELUGU NEWS

అన్నవరప్పాడులో ఘనంగా హనుమాన్ జయంతి అన్నసమారాధన

AR TELUGU NEWS

పెండ్యాల పంపింగ్ స్కీం నుండి 6620 ఎకరాలకు ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తున్నా కందుల దుర్గేష్

AR TELUGU NEWS