March 15, 2025
Artelugunews.in | Telugu News App
తణుకుపశ్చిమగోదావరి జిల్లా

రామోజీ రావు గారి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

శ్రీ రామోజీ రావు గారి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి

భారతీయ వ్యాపారవేత్త మీడియా వ్యవస్థాపకుడు మరియు చలనచిత్ర నిర్మాత, రామోజీ గ్రూప్ అధిపతి, ప్రపంచంలో అతిపెద్ద నిర్మాణ సంస్థ రామోజీ పిల్మ్ సిటీ, ఈనాడు వార్తాపత్రిక, ఈటీవీ నెట్వర్క్ ఆఫ్ ఛానల్ లు, చిత్ర నిర్మాణ సంస్థ ఉషాకిరణ్ మూవీస్ ఇలా ఎన్నో ప్రజారంజక సమాజానికి ఉపయోగపడే వాటిని సృష్టించిన గౌరవ శ్రీ రామోజీ రావు గారు మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతిని తెలిపిన తణుకు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ ఆరిమిల్లి రాధాకృష్ణ గారు.

రామోజీరావు గారి మరణం పత్రికా రంగానికి తీరని లోటని అతని చేసిన సేవలు ప్రజల హృదయాల్లో స్థిరస్థాయిగా మిగిలిపోతాయని అతని పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ వారి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

Related posts

పండుగలా జరిగిన పింఛన్ల పంపిణీ – తణుకు ఎమ్యెల్యే ఆరిమిల్లి

AR TELUGU NEWS

ధాన్యం బకాయిలు తక్షణం. విడుదల చేయాలి – సిపిఎం మండల కార్యదర్శి పిల్లి ప్రసాద్

AR TELUGU NEWS

విద్యార్థులకు మెడిటేషన్ ద్వారా మనోవికాసానికి దోహదపడుతుంది – గ్రేడ్ వన్ లైబ్రరీ యన్ కే జే ఎస్ ఎల్ కుమారి

AR TELUGU NEWS