March 14, 2025
Artelugunews.in | Telugu News App
పశ్చిమగోదావరి జిల్లా

అధికార దుర్వినియోగంపై ఆర్డీవోకు వినతి

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

తాడేపల్లిగూడెం మే18: బదిలీపై వెళ్లిన మున్సిపల్ కమిషనర్ డాక్టర్ అనపర్తి శామ్యూల్ మున్సిపల్ సిబ్బందిని వినియోగించుకుంటూ అధికార దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ టీడీపీ పట్టణాధ్యక్షుడు పట్నాల రాంపండు శనివారం ఆర్డీవో చెన్నయ్యకు వినతిపత్రం అందించారు. ఇన్ఛార్జి కమిషనర్ గా మురళీకృష్ణకు బాధ్యతలు అప్పగించకుండా, సిబ్బందికి జీతాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. వారికి న్యాయం చేయాలని కోరారు.

Related posts

29న అన్ని కోర్ట్ లలో మెగా జాతీయ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోండి – న్యాయమూర్తి పి. విజయ దుర్గా నర్సాపురం జూన్ 25 :

AR TELUGU NEWS

తాడేపల్లిగూడెంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జన్మదిన వేడుకలు

AR TELUGU NEWS

పోస్టల్ బ్యాలెట్, ఈ,టి,పి,బి ఎస్ పొరపాట్లకు తావులేని విధంగాఓట్ల లెక్కింపును పూర్తి చేయాలి.. జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్

AR TELUGU NEWS