March 14, 2025
Artelugunews.in | Telugu News App
ఆంధ్రప్రదేశ్పశ్చిమగోదావరి జిల్లా

మరోసారి దాతృత్వం చాటుకున్న కూటమి అభ్యర్థి బొలిశెట్టి.

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

మరోసారి దాతృత్వం చాటుకున్న కూటమి అభ్యర్థి బొలిశెట్టి.

వైఎస్ఆర్ సీపీ కార్యకర్తకు 10000 రూపాయలు ఆర్థిక సహాయం

తాడేపల్లిగూడెం మే 16: పశ్చిమగోదావరి జిల్లాతాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఇంచార్జ్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. పోలింగ్ సమయంలో జువ్వలపాలెం కు చెందిన వైసీపీ కార్యకర్త జయప్రకాష్ పోలీసుల తోపులాటలో గాయపడ్డారు. తోపులాటలో కాలు విరిగిపోవడంతో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న బొలిశెట్టి శ్రీనివాస్ జువ్వలపాలెం జన సైనికులతో సంప్రదించి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఎన్నికల వరకు మాత్రమే పార్టీలు, రాజకీయాలు అన్నారు. ఎన్నికల తర్వాత అందరూ ఒకటే అన్నారు. కష్టాల్లో ఉన్న వారికి ఎప్పుడూ తోడుంటామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

వైయస్సార్సీపీలో చేరిన పుప్పాల శివాజీ తాడేపల్లిగూడెం,

AR TELUGU NEWS

AR TELUGU NEWS

సీసీ టీవీ కెమెరాల పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు ఉంటోంది – ఆర్ వో వి స్వామి నాయుడు.

AR TELUGU NEWS