March 8, 2025
Artelugunews.in | Telugu News App
తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం..తహసీల్దార్ సునీల్ కుమార్

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం అక్టోబర్ 8: తాడేపల్లిగూడెంమండలం లో ఇసుక అక్రమ రవాణా చేస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నారని తహసీల్దార్ సునీల్ కుమార్ కి ప్రజల నుండి ఫిర్యాదులు రావడంతో, మంగళవారం ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల నుండి పోలీస్ ఐలాండ్ వద రెవెన్యూ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ల సహాకారం తో తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా ఇసుకను పంపిణీ చేస్తుందని, గ్రామ సచివాలయాల ద్వారా ఇసుక ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే ఉచితంగా ఇసుకను పంపిణీ చేస్తారని తాసిల్దార్ సునీల్ కుమార్ తెలిపారు, ఇసుక అక్రమంగా రవాణా చేసే వారిపై ప్రభుత్వ ఆదేశాలు మేరకు కఠిన చర్యలు తీసుకుంటమని తహసీల్దార్ సునీల్ కుమార్ హెచ్చరించారు. ఇసుక ఆన్లైన్ బుకింగ్ సాంకేతిక సమస్యలపై జిల్లా టోల్ ఫ్రీ నెంబర్ 8688291997 సంప్రదించాలని తెలిపారు.

Related posts

రైల్వే ఉన్నత అధికారులకు సమస్యలపై వినతులు * రద్దయిన రైళ్ల స్థానంలో ప్రత్యామ్నాయ రైళ్ళను వేయాలి

AR TELUGU NEWS

ఈనెల 30 నుంచి జాతీయస్థాయి నాటక పోటీలు

AR TELUGU NEWS

రజక ఫెడరేషన్ చైర్మన్ పదవి కాకినాడ రామారావుకు ఇవ్వాలి

AR TELUGU NEWS