March 13, 2025
Artelugunews.in | Telugu News App
ఆచంటఆంధ్రప్రదేశ్పశ్చిమగోదావరి జిల్లా

తృటిలో తప్పిన పెను ప్రమాదం

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

నరసాపురం నిడదవోలు ప్రధాన రహదారిలో *నెగ్గిపూడి పంచాయతీ పరిధిలోని స్మశాన వాటిక వద్ద ఉన్న పాత వంతెన రైలింగ్ లేకపోవడంతో వంతెన మార్జిన్ చివరి వరకు వెళ్లడంతో ఒరిగిన లారీ….*

దగ్గరికి వచ్చే వరకు కనపడని వంతెన మార్జిన్
దశాబ్దాల క్రితం వేసిన వంతెన మార్జిన్
పలుమార్లు ఆర్ అండ్ బి అధికారులకు విన్నవించిన పట్టించుకోని వైనం
ఏదైనా పెను ప్రమాదం సంభవిస్తే ఎవరు బాధ్యులు?????
*ఇప్పటికైనా మేల్కొంటారా???*

Related posts

కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కు ప.గోజిల్లా నాయకులు అభినందనలు

AR TELUGU NEWS

అల్లూరి సీతారామరాజు భగత్‌సింగ్‌ సేవా విజ్ఞాన కేంద్రం

AR TELUGU NEWS

భీమవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే నా ధ్యేయం….

AR TELUGU NEWS