March 11, 2025
Artelugunews.in | Telugu News App
ఆచంటపశ్చిమగోదావరి జిల్లా

ఆచంట,జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

ప.గో.జిల్లా ఆచంట అక్టోబర్ 2 :

పశ్చిమగోదావరి జిల్లా ఆచంట ప్రజా పరిషత్ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు గాంధీజీ భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని భారతదేశానికి స్వతంత్రం రావడానికి ముఖ్య భూమిక పోషించిన గాంధీజీని కొనియాడి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి స్మరించిన మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి సూర్య కుమారి మరియు కూటమి నాయకులు అధికారులు*…

Related posts

ప్రైవేట్ అంబులెన్సు డ్రైవర్ కుటుంబం సభ్యులకు రక్షణ కల్పించండి – అంబేద్కర్ ఆలోచన వేదిక

AR TELUGU NEWS

కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు శుభాకాంక్షలు తెలిపిన ఆరిమిల్లి రాధాకృష్ణ

AR TELUGU NEWS

పుట్టినరోజు నాడు సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయం….రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్

AR TELUGU NEWS