March 14, 2025
Artelugunews.in | Telugu News App
ఆచంటఆంధ్రప్రదేశ్పశ్చిమగోదావరి జిల్లా

వివేకానంద స్కూల్లో దసరా వేడుకలు

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

పశ్చిమగోదావరి జిల్లా అక్టోబర్ 1 – పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం పెనుమంట్ర పరిధిలోని మారుటేరులో గల వివేకానంద స్కూల్ నందు దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. అధర్మం మీద ధర్మం చేసిన యుద్దానికే ప్రతీక దసరా. శ్రీరాముడు రావణాసురుడిపై చేసిన ధర్మ యుద్దమే ఈ దసరా కాబట్టి అందరూ వాళ్ళ జీవితాన్ని ధర్మ మార్గంలోనే గడపాలని తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్ధినీ విద్యార్ధులు బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. రకరకాలైన పిండివంటలు చేసి దుర్గమాతకు పూజలు నిర్వహించారు. బాలికలు నవదుర్గలుగా వేషధారణ చేసి అందరినీ అలరించారు. విద్యార్ధుల నృత్యాలతో కేరింతలతో దసరా పండుగ వాతావరణం సందడిగా నిలిచింది. ఈ కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులు ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Related posts

మావుళ్ళమ్మ అమ్మవారి స్వర్ణ వస్త్రానికి సహకరించండి

AR TELUGU NEWS

ఆరమిల్లి  రాధాకృష్ణ మర్యాదపూర్వకంగా కలిసిన బిజెపి రాష్ట్ర కార్యదర్శి శ్రీ పసుపులేటి వెంకట రామారావు మరియు తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బెజవాడ సూర్య కలిశారు

AR TELUGU NEWS

సీఎం జగన్ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం…

AR TELUGU NEWS