March 11, 2025
Artelugunews.in | Telugu News App
తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

ఆంగ్లో ఇండియన్ స్కూల్ విద్యార్థులు వరద సాయం 2,50,000 రూపాయలు

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

ఆంగ్లో ఇండియన్ స్కూల్ విద్యార్థులు వరద సాయం 2,50,000 రూపాయలు

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సెప్టెంబర్ 21- తాడేపల్లిగూడెం స్థానిక సుబ్బారావు పేట లో గల ఆంగ్లో ఇండియన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు విజయవాడ మరియు గుంటూరు వరద బాధితుల సహాయార్థం 2లక్షల 50 వేల రూపాయల విరాళం తాడేపల్లిగూడెం శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి అందించడం జరిగింది. ఈ సందర్భంగా శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులలో ఇటువంటి సేవా గుణం అభినందనీయమని, చిన్నతనం నుండి ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా వారిలో పిల్లలలో సేవా భావం మరియు సామాజిక బాధ్యత పెరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు. ఆంగ్లో ఇండియన్ స్కూల్ చైర్మన్ కొడాలి రమేష్ బాబు డిడి ను శాసనసభ్యులు శ్రీనివాస్ గారికి అందించారు.

Related posts

నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ప్రత్యక్ష ప్రసారం

AR TELUGU NEWS

పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలు పండగ వాతావరణంలో నిర్వహించాలి! జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

AR TELUGU NEWS

మరోసారి దాతృత్వం చాటుకున్న కూటమి అభ్యర్థి బొలిశెట్టి.

AR TELUGU NEWS