March 14, 2025
Artelugunews.in | Telugu News App
ఆంధ్రప్రదేశ్నరసాపురంపశ్చిమగోదావరి జిల్లా

నరసాపురం తహశీల్దార్ బెజవాడ సీతారత్నం

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

నరసాపురం తహశీల్దార్ బెజవాడ సీతారత్నం

నర్సాపురం జూలై 30 :

నరసాపురం ఇన్చార్జి తహసీల్దార్ బెజవాడ సీతారత్నం మంగళవారం చార్జ్ షీట్ తీసుకున్నారు. అనంతరం ఎస్టీ కాలనీలో వరద లో ఉన్న కాలనీవాసులు దగ్గరకు వెళ్లి వారికి నిత్యవసర సరుకులు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ప్రజలంతా సురక్షితంగా ఉండాలని వరద తాకిడి వల్ల వ్యాధులు రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఇంచార్జ్ తాసిల్దార్ బెజవాడ సీతారత్నం మీడియాకు తెలిపారు.

Related posts

హైదరాబాద్- అయోధ్య విమానం నిలిపివేత

AR TELUGU NEWS

భవననిర్మాణ కార్మికుల సంక్షేమానికి కృషిచేస్తా – ఎమ్మెల్యే బొలిసెట్టి హామీ

AR TELUGU NEWS

మంత్రి డా. నిమ్మల కు పోలీసుల గౌరవ వందనం

AR TELUGU NEWS