March 14, 2025
Artelugunews.in | Telugu News App
ఆంధ్రప్రదేశ్

ఒలింపిక్స్‌లో పాల్గొన్న తొలి తెలుగమ్మాయి ఎవరంటే?

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

ఒలింపిక్స్‌లో పాల్గొన్న తొలి తెలుగమ్మాయి ఎవరంటే?

Jul 25, 2024,

ఒలింపిక్స్‌లో పాల్గొన్న తొలి తెలుగమ్మాయి ఎవరంటే?
1956లో తొలిసారిగా తెలుగమ్మాయి ఒలింపిక్స్‌లో పోటీ పడ్డారు. ఏపీలోని మచిలీపట్నంకు చెందిన మేరీ లీలా రావ్ తన 16 ఏళ్ల వయసులోనే ఒలింపిక్స్ ట్రాక్‌పై పరుగులు తీశారు. అంతేకాదు, 1956 మెల్‌బోర్న్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో పోటీపడిన ఏకైక భారతీయ మహిళగా మేరీ రికార్డు సాధించారు. అయితే తొలి రౌండ్‌లోనే వెనుదిరిగినా ఆమె ఆసియాలోనే అత్యంత వేగంగా పరుగెత్తే మహిళల్లో ఒకరిగా నిలిచారు.

Related posts

ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ను ఘనంగా సత్కరించిన గండేపల్లి మండల ఫోటోగ్రఫీ యూనియన్

AR TELUGU NEWS

సంక్షేమం, అభివృద్ధి కావాలి తిరిగి జగనన్న ప్రభుత్వం రావాలి – వైసిపి అభ్యర్థి ముదునూరి ప్రసాదరాజు

AR TELUGU NEWS

తిరుమల: రికార్డు స్థాయిలో టీటీడీ ఆదాయం

AR TELUGU NEWS