March 11, 2025
Artelugunews.in | Telugu News App
తణుకుపశ్చిమగోదావరి జిల్లా

మానవ హక్కులు,అవినీతి వ్యతిరేక సంస్థ ప గో జిల్లా మహిళా అధ్యక్షురాలు గా మనుబర్తి లలిత

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

మానవ హక్కులు,అవినీతి వ్యతిరేక సంస్థ ప గో జిల్లా మహిళా అధ్యక్షురాలు గా మనుబర్తి లలిత

తణుకు జూలై 09 :

పశ్చిమ గోదావరి జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలుగా తణుకు పట్టణానికి చెందిన మనుబర్తి లలిత ను నియమించినట్లు ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు గుండరెడ్డి మల్లికార్జున రెడ్డి తెలిపారు. తణుకు లో జరిగిన ప్రత్యేక సమావేశంలో మనుబర్తి లలిత సేవలను దృష్ట్యా ఆమెను జిల్లా మహిళ ప్రెసిడెంట్ గా నియమించినట్లు సంస్థ వ్యవస్థాపకుడు జి. మల్లికార్జున రెడ్డి స్పష్టం చేసారు. ఈ సందర్భంగా మనుబర్తి లలిత మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లాలో మహిళలకు ఎక్కడ సమస్యలు వచ్చినా, ఇబ్బంది వచ్చినా అండగా ఉంటానని పాల్గొన్న మహిళలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల మరియు అవినీతి వ్యతిరేక సంస్థ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Related posts

వల్లూరులో గోవింద నామాలు పటించిన జనసైనికులు.

AR TELUGU NEWS

తణుకు ఎమ్మెల్యే ఆరమిల్లి రాధాకృష్ణను అభినందనలు తెలియజేసిన ఆర్టీసీ నేషనల్ మజ్దార్ యూనియన్ అసోసియేషన్ నాయకులు

AR TELUGU NEWS

నేరవృత్తి మానుకోవాలి మెజిస్ట్రేట్ సురేష్ బాబు

AR TELUGU NEWS