March 14, 2025
Artelugunews.in | Telugu News App
ఆంధ్రప్రదేశ్

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

2024 అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగులకు కీలక హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. హామీల అమలు దిశగా ముందుకు సాగుతుంది.

ఈ క్రమంలో మెగా డీఎస్సీపై తొలి సంతకం చెసిన సీఎం.. నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎవరూ ఊహించని విధంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల జరిగిన మంత్రి మండలి సమావేశంలో ప్రతిపాదనకు వచ్చిన టెట్ నిర్వాహణపై చర్చించని ప్రభుత్వం..

మెగా డీఎస్సీ కంటే ముందు టెట్ నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 2024 టెట్ కు సంబంధించిన షెడ్యూల్, నోటిఫికేషన్, ఇన్ఫర్మేషన్ బులెటిన్, సిలబస్‌లకు సంబంధించిన పూర్తి వివరాలను జులై 2న వెల్లడిస్తామని ప్రభుత్వం తెలిపింది. అలాగే 2024 టెట్‌కు సంబంధించిన పూర్తి విరాలను https://cse.ap.gov.in/ వెబ్ సైట్ లో పొందుపరుస్తామని తెలిపారు.

Related posts

మంచి మెజారిటీతో నేనే గెలుస్తున్నా  కొట్టు

AR TELUGU NEWS

ఏపీ హైకోర్టులో జనసేనకు ఎదురుదెబ్బ!

SIVAYYA.M

కొట్టును గెలిపిస్తా : ఈలి నాని

AR TELUGU NEWS