March 14, 2025
Artelugunews.in | Telugu News App
పశ్చిమగోదావరి జిల్లా

ఢిల్లీ పయనమైన జిల్లా ఎన్డీయే కూటమి నాయకులు

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

ఢిల్లీ పయనమైన జిల్లా ఎన్డీయే కూటమి నాయకులు

నర్సాపురం జూన్ 18 :

నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మ కేంద్ర మంత్రి గా మంగళవారం బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా ఎమ్మెల్యేలు, బిజెపి, జనసేన నాయకులు ఢిల్లీకి బయలుదేరారు. ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధా కృష్ణ, నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, పత్సమట్ల ధర్మరాజు నర్సాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు సీనియర్ బిజెపి నాయకులు దంతులూరి నరేంద్ర ,పాకా వెంకట సత్యనారాయణ మరియు బిజెపి నాయకులు గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరి ఢిల్లీ వెళ్లారు.

Related posts

ఆర్డీవో శ్రీనివాసులు రాజుకు సత్కారం

AR TELUGU NEWS

ఆరమిల్లి  రాధాకృష్ణ మర్యాదపూర్వకంగా కలిసిన బిజెపి రాష్ట్ర కార్యదర్శి శ్రీ పసుపులేటి వెంకట రామారావు మరియు తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బెజవాడ సూర్య కలిశారు

AR TELUGU NEWS

ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలు అనుసరించి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు …

AR TELUGU NEWS