March 8, 2025
Artelugunews.in | Telugu News App
తణుకుపశ్చిమగోదావరి జిల్లా

కరాటే లో గోల్డ్ మెడల్ సాధించిన విజేతకు సత్కారం

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

కరాటే లో గోల్డ్ మెడల్ సాధించిన విజేతకు సత్కారం

తణుకు పట్టణం కు చెందిన శ్రీ పసుపులేటి భాస్కర్ గారి కుమారుడు లాస్య తేజ్ కార్తికేయ ఇటీవల నేపాల్ దేశం లో జరిగిన కరాటే పోటీలలో గోల్డ్ మెడల్ సాధించి అబ్బురపరిచాడు. ఈ సందర్బంగా తణుకు ఉమ్మడి పార్టీ కార్యాలయం లో శాసన సభ్యులు శ్రీ ఆరిమిల్లి రాధాకృష్ణ గారిని మర్యాదపూర్వకం గా కలిశారు. ఈ సందర్బంగా రాధాకృష్ణ గారు ఆ చిన్నారిని అభినందించి సత్కరించారు.

Related posts

అవార్డు అందుకున్న తణుకు ఎస్ఈబీ సీఐ శ్రీనివాస్

AR TELUGU NEWS

బిజెపి ఎంపీ శ్రీనివాస్ వర్మ విజయాన్ని ఆకాంక్షిస్తు అభినందనలు

AR TELUGU NEWS

యునైటెడ్ కాపు వనిత క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు

AR TELUGU NEWS