March 13, 2025
Artelugunews.in | Telugu News App
తూర్పుగోదావరి జిల్లానిడదవోలు

కందులను కలిసిన కుందుల వీర వెంకట సత్యనారాయణ

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజక వర్గం భారీ మెజారిటీ తో ఘన విజయం సాధించిన ఎమ్మెల్యే శ్రీ కందుల దుర్గేష్ గారిని కలసి అభినందనలు తెలియజేసిన నిడదవోలు నియోజక టీడీపీ నాయకులు కుందుల వీర వెంకట సత్యనారాయణ గారు, నిడదవోలు పట్టణ మాజీ టీడీపీ అధ్యక్షులు గూడపాటి వెంకట్రావు గారు, తెలుగు దేశం పార్టీ పోలవరం నియోజక వర్గ అబ్జర్వర్ అనపర్తి వెంకట నారాయణ గారు మరియు తదితరులు.

Related posts

మల్లేశ్వరం గ్రామంలో N T R భరోసా సామాజిక పెన్షన్స్ వితరణ

AR TELUGU NEWS

ఎమ్మెల్యే కందుల దుర్గేష్ ను కలిసిన (PS)నాగేశ్వరరావు

AR TELUGU NEWS

ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకుని విశ్వేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు.

AR TELUGU NEWS