March 14, 2025
Artelugunews.in | Telugu News App
పశ్చిమగోదావరి జిల్లాభీమవరం

ప్రతి ఒక్కరు ఆరోగ్యాన్ని కాపాడుకోండి.. డిఎంహెచ్వో డి. మహేశ్వరరావు..

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

ప్రతి ఒక్కరు ఆరోగ్యాన్ని కాపాడుకోండి..

డిఎంహెచ్వో డి. మహేశ్వరరావు..

భీమవరం మే 31:పొగాకు వాడకం ద్వారా వచ్చే అనర్ధాలకు తెలుసుకుని, ధూమపానానికి ప్రతి ఒక్కరు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, డిఎంహెచ్వో డి మహేశ్వరరావుఅన్నారు, ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం స్థానిక ఏరియా హాస్పిటల్ నుండి అవగాహన ర్యాలీ నిర్వహించారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఎవరైనా ధూమపానం చేసేటప్పుడు చుట్టుపక్కల ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు, అలాగే పొగాకు వల్ల వచ్చే అనర్ధాలు ధూమపానం చేసే ప్రతి వ్యక్తి తెలుసుకుని జీవించాలన్నారు, ఈ అవగాహన ర్యాలీలు జిల్లాలోని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహించమన్నారు, ఎవరైనా ధూమపానానికి అలవాటై ఆరోగ్యం పాడు చేసుకోక ముందే తగిన చికిత్స తీసుకోవాలన్నారు, ఈ కార్యక్రమంలో సంఘ సేవకులు చెరుకువాడ రంగ సాయి,

అదనపు జిల్లా వైద్య అధికారి డా.భాను నాయక్
డా. ధనలక్షిమి పి.ఓ – ఎన్.సి.డి, డా. సూర్య నారాయణ, డా. మాధవి కళ్యాణి, డా గోవింద్ బాబు , ఏ ఎన్ ఎంలు , ఆశలు ఇంకా ఇతర హెల్త్ స్టాఫ్ పాల్గొన్నారు …

Related posts

30 మంది మహిళలకు కోలాటంలో శిక్షణ ఇచ్చిన బోల్లా దుర్గారావు

AR TELUGU NEWS

ప్రైవేట్ అంబులెన్సు డ్రైవర్ కుటుంబం సభ్యులకు రక్షణ కల్పించండి – అంబేద్కర్ ఆలోచన వేదిక

AR TELUGU NEWS

లైబ్రెరీలో నిరంతర అభ్యాసమే మనిషి జీవితంలో గొప్ప విజయం

AR TELUGU NEWS