March 14, 2025
Artelugunews.in | Telugu News App
నరసాపురంపశ్చిమగోదావరి జిల్లా

నూలి సాయి అభయ్ ఇంటర్నేషనల్ చెస్ పోటీలు ప్రారంభం

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

నూలి సాయి అభయ్ ఇంటర్నేషనల్ చెస్ పోటీలు ప్రారంభం

నర్సాపురం మే 28 :నర్సాపురం స్థానిక అల్లూరి మెమోరియల్ స్మారక కళ్యాణ మండపంలో నూలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తన కుమారుడు నూలి సాయి అభయ్ జ్ఞాపకార్థం ఇంటర్నేషనల్ స్థాయిలో చెస్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలలో పలు రాష్ట్రాల నుండి సుమారు 524 మంది పోటీలు లో బాల బాలికలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడుపుతున్న ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్ అధ్యక్షులు వి సత్యనారాయణ రావు చీఫ్ ఆర్పొరేటర్ గోపీనాథ్ కూడా పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి చెస్ అకాడమీ డైరెక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ పోటీలు ప్రారంభమయ్యాయి.ఈ కార్యక్రమంలో నూలి శ్రీనివాస్ తోపాటు ఆయన కుటుంబ సభ్యులు, బాబు శ్రీ, బుడితి అనిల్,మేడిది రాము మరియూ తదితరులు పాల్గొన్నారు.

Related posts

సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన ధవళేశ్వరం ఆనకట్టవల్ల గోదావరి డెల్టా సస్యశ్యామలం

AR TELUGU NEWS

సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే కు అర్జీ – ఏపీ కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ టెక్నిక్ బోర్డ్ సిబ్బంది

AR TELUGU NEWS

జర్నలిస్టులకు ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుంది 3F డైరెక్టర్ ఓపీ గొయంక

AR TELUGU NEWS