March 14, 2025
Artelugunews.in | Telugu News App
తణుకుపశ్చిమగోదావరి జిల్లా

ప్రజా దాహార్తి కోసం చల్లని మజ్జిగా, నీరు పంపిణీ చేసిన తణుకు దిశా టీమ్

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

ప్రజా దాహార్తి కోసం చల్లని మజ్జిగా, నీరు పంపిణీ చేసిన తణుకు దిశా టీమ్

తణుకు మే 27 : దిశ ప్రొటెక్షన్  వెల్ఫేర్ ఫౌండేషన్ తణుకు టౌన్ ప్రెసిడెంట్ కొలగాని కృష్ణవేణి ఆధ్వర్యంలో మధ్యాహ్నం సమయంలో ప్రజలకు దాహార్తి తీర్చుటకు చల్లటి మజ్జిగా, చల్లటి నీరు పంపిణీ చేయడం జరిగింది అని కృష్ణ వేణి తెలిపారు. ఈ కార్యక్రమంను నిర్వహించిన దిశ టీం ను బి. సాయి కిరణ్ శర్మ, బి.లక్ష్మీ

నాగరాజు మరియు సంభందిత పెద్దలు, తదితరులు అభినందించి
ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దిశ కుటుంబ సభ్యులు మరియు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్
పద్మ, నరస సరోజినీ, దుర్గ, రాధ, కృప,సత్యవతి, రవణమ్మ , ఎస్ నరసమ్మ , సుధా, టి సత్యవతి , తదితరులు సహకరించి దాహార్తి కార్యక్రమాన్ని పూర్తి చేశారు.దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ నేషనల్ చైర్మన్ బి వి రాజు, కల్యాణి తణుకు దిశా టీమ్ కుటుంబ సభ్యుల సేవలు ఎంతో అభినందనీయం అని కొనియాడారు.

Related posts

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణకు అభినందనలు తెలియజేసిన కన్నబాబు

AR TELUGU NEWS

రక్త దానం చేసిన ఓ‌ఎన్‌జి‌సి యూనిట్ సి‌ఐ‌ఎస్‌ఎఫ్ జవాన్లు

AR TELUGU NEWS

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసిన హైకోర్టుఅడ్వకేట్, ముద్రగడ పద్మనాభ రెడ్డి

AR TELUGU NEWS