March 9, 2025
Artelugunews.in | Telugu News App
పశ్చిమగోదావరి జిల్లా

అల్లూరి సీతారామరాజు భగత్‌సింగ్‌ సేవా విజ్ఞాన కేంద్రం

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

అల్లూరి సీతారామరాజు భగత్‌సింగ్‌ సేవా విజ్ఞాన కేంద్రం

భీమవరం మే 27:ఈరోజు అల్లూరి సీతారామరాజు బగత్‌సింగ్‌ సేవా విజ్ఞాన కేంద్రం ఆద్వర్యంలో మెంటేవారితోటలోని సుందరయ్య భవనంలో బి.పి, షుగరు, ఫిట్సు, పెరాలసిస్‌ ఉచిత మెగా మెడికల్‌ క్యాంప్‌ నిర్వహించడం జరిగింది. ఈ క్యాంప్‌కి పరిసర ప్రాంతాల రోగులు సుమారు 200మంది ఉపయోగించుకుటన్నట్లు అల్లూరిసీతరామరాజు భగత్‌సింగ్‌ సేవా విజ్ఞాన కేంద్రం ట్రస్టు ఛైర్మన్‌ బి.బలరాం తెలిపారు. ఈ క్యాంప్‌లో 3నెలలకు సరిపడా మందులను కేవలం రూ.300లకే అందజేశామన్నారు.క్రమం తప్పకుండా ప్రతి మూడునెలలకు నిర్వహించే ఈ క్యాంప్‌ని అందరూ వినియోగించుకోవలన్నారు.

వసుధఫౌండేషన్‌ కో ఆర్డినేటర్‌ ఇందుకూరి ప్రసాదరాజుగారు ఈ క్యాంప్‌కి వచ్చి రోగులకు సేవలందించిన డాక్టర్లకు పుష్పగుచ్చములచ్చి అభినందించారు. ఈ క్యాంప్‌కు ప్రముఖ న్యూరాలజి డా॥ గోపాళం శివన్నారయణగారు, జనరల్‌ ఎండి జి.పద్మగారు, సందీప్‌వర్మగారు, పి.సత్యనారాయణరాజు ఎంబిబిఎస్‌లు మానవతా, సేవాదృక్పదంతో ఆహ్వానించగానే ఈ క్యాంప్‌లో పాల్గొని తమ వంతుగా సేవలందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ది: 28.5.2024న మంగళవారం మెంటేవారితోట సుందరయ్య భవనంలో జరిగే ఉచిత చిన్నపిల్లల గుండె మెడికల్‌ క్యాంప్‌ను వినియోగించుకోవాల్సిందిగా శ్రీ ఇందుకూరి ప్రసాదరాజరు తెలిపారు.

Related posts

గ్రంథాలయాలు విజ్ఞానానికి ఆలయాలు ఏపీ నిట్ రిజిస్ట్రార్ దినేష్ శంకర్ రెడ్డి

AR TELUGU NEWS

ఈనెల 30 నుంచి జాతీయస్థాయి నాటక పోటీలు

AR TELUGU NEWS

వల్లూరులో గోవింద నామాలు పటించిన జనసైనికులు.

AR TELUGU NEWS