March 7, 2025
Artelugunews.in | Telugu News App
తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

తాడేపల్లిగూడెంలో ముమ్మరంగా తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

శ్చిమగోదావరి జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల ఐపీఎస్, తాడేపల్లిగూడెం డిఎస్పి డి.ఎస్.ఆర్.వి.ఎస్.ఎన్ మూర్తి ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం పట్టణ సీఐ సుబ్రమణ్యం ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం మిలటరీ కాలనీలో సమస్తాత్మక ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించి, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం పట్టణ సీఐ మాట్లాడుతూ తాడేపల్లిగూడెం పట్టణంలో శాంతిభద్రలకు పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు ఈ తనిఖీలు చేస్తూ, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. తాడేపల్లిగూడెంలో ఎవరైనా ఈసీ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం టౌన్ ఎస్సైలు జే.వీ.ఎన్ ప్రసాద్, కె. సుధాకర్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీరు అందించే ఏర్పాట్లు చేయాలి

AR TELUGU NEWS

జులై ఏడో తారీఖున ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం

AR TELUGU NEWS

తాడేపల్లిగూడెంలో అట్టహాసంగా నారాయణ విద్యాసంస్థల ప్రీమియర్ లీగ్

AR TELUGU NEWS