March 14, 2025
Artelugunews.in | Telugu News App
ఆంధ్రప్రదేశ్పాలిటిక్స్

ఉమ్మడి అభ్యర్థి దేవ వరప్రసాద్ ను కలిసిన నాయకులు

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

ఉమ్మడి అభ్యర్థి దేవ వరప్రసాద్ ను కలిసిన నాయకులు

రాజోలు మే 15 : జనసేన,తెలుగుదేశం,బిజెపి పార్టీలు బరపలిచిన రాజోలు ఎమ్మెల్యే అభ్యర్థి దేవ వరప్రసాద్ ను పలువురు నాయకులు కలిశారు. మలికిపురం మండలం మలికిపురం ఎల్ ఎస్ ల్యాండ్ మార్క్ నందు బుధవారం దేవ వరప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిసి సాలువాతో సత్కరించారు.అంతర్వేది దేవస్థానం తెలుగుదేశం నాయకులు మందపాటి వెంకటేశ్వరరావు,మాజీ ఎంపీటీసీ మన్యం శ్రీను,ఎస్సీ నాయకులు తాడి నీలకంఠం,నల్లి రాజు తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి తాడి మోహన్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాడి మోహన్ బాబు మాట్లాడుతూ రాజోలు నియోజకవర్గం లో వరప్రసాద్ గెలుపు కోసం ఉమ్మడి పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలు అభిమానులు వీర మహిళలు అలుపెరగని ప్రచారం చేశారని తెలిపారు.

Related posts

హైదరాబాద్- అయోధ్య విమానం నిలిపివేత

AR TELUGU NEWS

వాళ్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదు..జనసేన గూండాలు

AR TELUGU NEWS

యోగాసన క్రీడను ఒలింపిక్స్‌లో చేర్చుతామన్న డాక్టర్ జైదీప్ ఆర్య అభినందనలు

AR TELUGU NEWS