March 12, 2025
Artelugunews.in | Telugu News App
ఆంధ్రప్రదేశ్

ఏపీ హైకోర్టులో జనసేనకు ఎదురుదెబ్బ!

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

విజయవాడ: జనసేన పార్టీకి ఏపీ హైకోర్టులో
ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల సంఘం నిర్ణయంపై కోర్టును ఆశ్రయించిన జనసేనకు హైకోర్టులో ఊహించని షాక్ తగిలింది. స్వతంత్ర అభ్యర్థులకు గాజ గ్లాస్ గుర్తు కేటాయింపుపై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

కాగా, ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులకు ఈసీ గాజు గ్లాస్ గుర్తు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఈసీకి వ్యతిరేకంగా జనసేన కోర్టుకు వెళ్లించింది. దీంతో, ఈ పిటిషన్పై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జనసేన పోటీ చేయని చోట స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించడాన్ని హైకోర్టు సమర్థించింది.

ఈ క్రమంలోనే జనసేన ఎంపీ అభ్యర్థులు పోటీ చేస్తున్న చోట మాత్రమే ఈ గుర్తును స్వతంత్రులకు కేటాయించవద్దని ఎన్నికల సూచించింది. ఈ నేపథ్యంలో సంఘానికి హైకోర్టు మార్గదర్శకాలపై సమీక్ష చేయనున్నట్టు ఈసీ తెలిపింది.

Related posts

బాబు ప్రమాణ స్వీకారోత్సవానికి భారీ ఏర్పాట్లు

AR TELUGU NEWS

ఓటర్లకు వినూత్న రీతిలో ధన్యవాదాలు తెలిపిన దేవ వరప్రసాద్

AR TELUGU NEWS

Srisailam Temple: శ్రీశైలం దేవస్థానానికి అరుదైన రికార్డు.. లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం..

SIVAYYA.M