March 13, 2025
Artelugunews.in | Telugu News App
ఆంధ్రప్రదేశ్

మేనేజ్మెంట్ మీట్లో ప్రధమం

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

తాడేపల్లిగూడెంలోని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం క్యాంపస్ మేనేజ్మెంట్ విద్యార్థులు జాతీయ స్థాయి మేనేజ్మెంట్ మీట్ లో ప్రధమ బహుమతి సాధించారు. ఐపీఎల్ వేలం అనుకరణలో స్వర్గ పాల్గొనడం, అత్యుత్తమ రేటింగ్ తో క్రికెట్ జట్టును ఎంపిక చేయడంలో ప్రతిభ కనబరిచి ప్రథమ బహుమతి గెలుచుకున్నారని క్యాంపస్ ప్రిన్సిపల్ అశోక్ కుమార్ తెలిపారు. సందర్భంగా విద్యార్థులను ఆయనతో పాటు అధ్యాపకులు అభినందించారు.

Related posts

ఆంధ్రప్రదేశ్ లో మద్యం పాత బ్రాండ్లు అమ్మకాల గురు…

AR TELUGU NEWS

పశ్చిమను అగ్రగామిగా తీర్చిదిద్దుతా

AR TELUGU NEWS

రిజర్వ్డ్ ఈవీఎం వెహికల్ పై గందరగోళ పరిస్థితి.. వాస్తవ పరిస్థితిని వివరించిన జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్

AR TELUGU NEWS