March 9, 2025
Artelugunews.in | Telugu News App
ఆంధ్రప్రదేశ్

వేణుగోపాల స్వామి ఆలయం నుంచి భారీ ర్యాలీ

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

పెంటపాడు మండలం కస్పా పెంటపాడు గ్రామంలో వేంచేసియున్న శ్రీ వేణుగోపాలస్వామి, ఆంజనేయస్వామి వార్లను (బైరాగి మఠం) శుక్రవారం తాడేపల్లిగూడెం కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వార్లకు ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం ఆలయం నుంచి కూటమి పార్టీ శ్రేణులతో భారీ ర్యాలీగా తాడేపల్లిగూడెం బయలుదేరి వెళ్లారు. టీడీపీ -బీజేపీ – జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

ఏపీ లో మరో కీలకం పధకం రద్దు

AR TELUGU NEWS

నూతన ప్రభుత్వం ప్రమాణ స్వీకార ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి జిల్లాలో 29 ప్రాంతాల్లో విస్తృత స్థాయిలో ఏర్పాట్లు పండగ వాతావరణంలో ముఖ్య కూడళ్లలో, కార్యాలయాల్లో లైటింగ్ ఏర్పాట్లు

AR TELUGU NEWS

దొరవారి తిమ్మాపూర్ గ్రామంలో పోలీసు వారు చేయూత వరద బాధితులకు అండగా గూడూరు సిఐ బాబురావు వెల్లడి!!

AR TELUGU NEWS